VSP: అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ క్రికెటర్ శేఖర్కి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన రూ.3 లక్షల చెక్కును గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అందజేశారు. ఈ దందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమాన
BHPL: మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి రమేష్ ఆధ్వర్యంలో GP సిబ్బంది డ్రైనేజ్ కాలువలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సర్
అన్నమయ్య: వీరబల్లి మండలం దిగువరాచపల్లెలో ఆదివారం టీడీపీ పార్టీ గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు నాయకత్వంతోనే పేదల ఆర్థిక ఉన్నతి,రాష్ట్రాభివృద్ధి సాధ్
JGL: రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన కట్ట గంగన్న ఇటీవల సౌదీ దేశంలో మరణించాడు. విషయం తెలుసుకున్న సౌదీ అల్లీపూర్ సంఘం సభ్యులు ఆదివారం అందరు కలిసి గంగన్న భార్యకు రూ. 1,36,830 ఆర్థిక సహాయం అందించారు. గంగన్న కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉం
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం, సాలూరు పట్టణ కేంద్రాలలోడాగ్ స్క్వాడ్, బి.డి టీం సిబ్బందితో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వస్తువులను నిశితంగా పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంతో పాటు, ఎలాంటి సంఘ వ
BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికలలో మున్నూరు కాపు కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ ఆదివారం పాల్గొన్నారు. రానున్న కాలంలో అన్ని కులాలు, మతాలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వారితోపాట
వనపర్తి జిల్లా పెద్ద మునగాళ్ చేడ్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు ఆదివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆయన
NDL: నంది కొట్కూరు మండలo, వడ్డెమానులో మారేమ్మ నూతన గుడిప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్య జయసూర్య, మాండ్ర శివానంద రెడ్డి హాజరయ్యారు. ముందు తల్లి మారేమ్మ ను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్ర
HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ డివిజన్ అధ్యక్షులు కుమ్మరి రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బూత్ కమిటీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై స
శ్రీకాకుళంలోని జి.టి.రోడ్డులోని జామియా మసీదులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడిపు నాయుడు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఐ తెలిపారు. అలాగే, మ