AKP: కశింకోట మండలం తాళ్లపాలెంలో బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో మిగులు సీట్ల భర్తీకి వచ్చే నెల 2 నిర్వహించనున్న ప్రవేశపరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రత్నావళి మంగళవారం తెలిపారు. ఆరోజు 6, 7 తరగత
TPT: తిరుపతి ప్రధాన స్టేషన్లో రద్దీ తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అరక్కోణం, చెన్నై సెంట్రల్ మెమూ రైళ్లు ఇకపై తిరుపతికి రావు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచే ఇవి రాకపోకలు సాగించనున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే
SRPT: పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు నిమిషం నిబంధన ఎత్తివేశారు. పరీక్ష సమయానికి 5ని.ల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉ.9గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.05గంటల వరకు అధికారులు అనుమతించనున్నారు.విద్యార్థులను ఉదయం 8గంటల నుంచే పరీక్ష హాల్లోకి అను
NDL: నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వ్యభిచారం జరుగుతుందనే సమాచారం మేరకు దాడలు చేసి ఒక మహిళను అరెస్టు చేసి, ఆమె అనుచరులను అద
ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా మొలకెత్తిన గింజలను తింటే ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ కంట్రోల్ ఉండాలనుకునే వారికి మొలకలు మంచివి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శాఖాహారులకు మొలకలు ప్రొటీన్స్ సోర్స్&zwn
WNP: ఆత్మకూరు పట్టణానికి చెందిన హిమబిందు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. అండర్-16 విభాగంలో పశ్చిమ బెంగాల్ వేదికగా ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు జరిగే పోటీల్లో ఆమె పాల్గొననుంది. జాతీయ స్థాయికి ఎంపికై పట్టణానికి పేరు తెచ్చిన హిమబిందును ఎంఈవో
TG: BRS పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ఈ నెల 27, 28 తేదీల్లో వీరిద్దరిని స్పీకర్ వ్యక్తిగతంగా విచారించనున్నారు. తొలుత BRS ఎమ్మె
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పలు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని డీఎంహెచ్వో డా. నరసింహ నాయక్ మంగళవారం తెలిపారు. మొత్తం 9 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్త
SRCL: నాగర్ కర్నూలు జిల్లాలో రజక కుటుంబానికి చెందిన పసిపాపను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రజక సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్లలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన వ్యక్తం చేస్తూ, దిష్టిబొమ్మ దహనం దహనం చేశారు. కొవ్వొత్త
KRNL: కౌతాళంలో రాజీనామాల పర్వం ఆగడం లేదు. కుంబలనూరు, దోమలదిన్నె సర్పంచులు వీరేశ్, మమత TDP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని