AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈరోజు, రేపు తూ.గో. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏలూరు, పశ్చ
W.G: ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బలరాం పిలుపునిచ్చారు. శనివారం ఆకివీడులోని సీపీఎం ఏరియా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్
జపాన్లో జరుగుతున్న ఆసియా క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో భారత్ నాలుగు పతకాలు సాధించింది. 10 కిలో మీటర్ల పరుగు పోటీలో హర్మన్జ్యోత్ రజతం గెలుచుకున్నాడు. టీమ్ పోటీల్లో భారత్ మూడు పతకాలు కైవసం చేసుకుంది. అండర్-20లో మహిళలు, పురుషుల జట్లు కాంస
SKLM: గ్రామాల పరిశుభ్రతలో, మౌలిక సదుపాయాల నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన హీరోలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన
AKP: మునగపాక మండలం నాగులపల్లి పీఏసీఎస్ సభ్యుడు రంగాల గురువు నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ కుటుంబానికి రూ. రెండు లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ వ
W.G: సోషల్ మీడియాతోపాటు మీడియా ఛానెళ్లలో మతపరమైన చర్చలను నిషేధించాలని జాతీయ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ గవర్నర్ జిషుదేవ్ వర్మను తణుకుకు చెందిన ఫెలోషిప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ రెవరెండ్ మాథ్యూ మీగర్, చ
కృష్ణా: ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు మరో అవకాశాన్ని అందిస్తోంది. ఈ నెల 23 నుంచి PGDCA కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ జి. అంకమ్మ
NRPT: కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ తమ గ్రామాల్లో మంచి పరిపాలన అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద
ఏలూరు టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని జంతువుల కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశ
VZM: చీపురుపల్లిలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే శ్రీ కనకమహాలక్ష్మి జాతరకు ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు DSP రాఘవులు శనివారం తెలిపారు. ఈ మేరకు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ప్రభుత్వం ఏర్పాటు చే