JGL: ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలోని పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయలో జరిగే కళ్యాణోత్సవంకు ఆలయ అధికారులు ఇవాళ పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పక్షాన స్వామి వారికి వాయిద్యాలు నడుమ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.