VSP: జీవీఎంసీ 33వ వార్డు ఎంజీఎం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి, నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుందన్నారు.