MHBD: నిస్వార్థ ప్రజానాయకుడు కామ్రేడ్ ధర్మబిక్షం జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి అన్నారు. కురవిలో ధర్మబిక్షం 15వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఐ సీనియర్ నాయకులు బుడమ వెంకన్న, దూదికట్ల సారయ్య, బొల్లం విజయ్, బొల్లం అనిల్,, తదితరులు ఉన్నారు.