ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమదాలవలస మండలం మందడిలో మహిళా కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఉపాధి హామీ కూలీలు పనులు చేసుకుంటుండగా లారీ దూసుకురావడంతో ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరు...
నందమూరి తారకరత్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన గత నెల 27న గుండెపోటుతో కుప్పంలో కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. హుటాహుటిన ఆయన్ను కుప్పంలోని ఆసుపత్రికి తరలించి ఆ రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం తారకరత్నకు చికిత్స చేసింది. నారాయణ ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. ఇంకా క...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీవారిని 57,147 మంది దర్శించుకున్నారు. అలాగే 26,094 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇకపోతే రేపు రామకృష్ణ తీర్...
ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రయోజనం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. అతని రాక ఇప్పటికే ఆలస్యం అయినట్లు చెప్పారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వలె ప్రజల్లో అయిదేళ్ళు ఉండాలని చెప్పారు. జూనియర్ అయిదేళ్ళు ప్రజల్లో ఉంటేనే వచ్చేసారి అవకాశం వస్తుంది అన్నారు. ఎన్టీఆర్ కు పగ్గాలు ఇచ్చి ప్రజల్లో కొన్ని ఏళ్లు ఉంటే గానీ అప్పుడు అవకాశం ...
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను ఆపే ఉద్దేశ్యం తమకు లేదని, కానీ యాత్ర సమయంలో కచ్చితంగా గైడ్ లైన్స్ పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ స్పష్టం చేశారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్...
బోరుగడ్డ అనిల్ ఫోన్ బెదిరింపు గురించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఏ ఫోన్ కాల్ అయినా తనకు ఎత్తడం అలవాటు అని చెప్పారు. మీటింగ్లో ఉన్నా, స్నానం చేసేప్పుడు వచ్చినా కాల్స్కు తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో సమస్యను చెబుతారు. కరెంట్ లేదని, చెత్త గురించి, పందులు, కుక్కలపై ఫిర్యాదు చేస్తుంటారని వివరించారు. పరిష్కరించే సమస్యను తన పీఏ సుబ్బన్నకు చెబుతా...
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ ఫ్యామిలీకి తానే వీర విధేయుడినని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. జగన్ నీటి బొట్టు అని ఓదార్పు యాత్ర సమయంలో అనలేదా అని ప్రశ్నించారు. కాకాణి సొంత గ్రామంలో వైఎస్ విగ్రహాం ఏర్పాటు చేసే సమయంలో అడ్డుకోలేదా అని నిలదీశారు. తనకు కాకాణితో బంధం, బంధుత్వం, అనుబంధం, స్నేహం ఉందన్నారు. కాకాణి బావా...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రులు ముప్పేట దాడి చేశారు. రంగంలోకి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా దిగింది. టీడీపీలోకి వెళతానని కోటంరెడ్డి అనుచరులతో చెప్పారని గుసగుసలు వినిపించాయి. బీఆర్ఎస్లో కూడా అవకాశం ఉందంటున్నారు. సీఎం జగన్ను కోటంరెడ్డి ఏకవచనంతో ...
నంద్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారని టీడీపీ నాయకురాలు, మాజీ భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారని తెలిపారు. అయితే అతడి అక్రమాలు ఈ నెల 4వ తేదీన ఆధారాలతో సహా బయటపెడతామని అఖిల హెచ్చరించింది. అక్రమాలను బహిర్గతం చేస్తాను.. శనివారం నంద్యాలలోని గా...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. కుప్పం వరదరాజ స్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా.. నిన్న 8వ రోజు బంగారుపాళ్యం వద్ద 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వంద కిలోమీటర్ల మైలురాయికి వేదికగా నిలువడంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సమయంలో పోలీసులు అతిగా స్పందించారు. లోకేశ్ కాన్వాయ్లోని మూడు వాహనాలను సీజ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీం...
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నుంచి వస్తున్న విమర్శలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వలన తమకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ఏమాత్రం జంకు లేకుండా నిలదీస్తున్నారు. వీటిని తట్టుకోలేక మంత్రులు, ఎమ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరుతానని ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని.. తనపై ప్రభుత్వం నిఘా పెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. తాను వైసీపీకి దూరమవుతానని తెలి...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని కొంతమేరైనా బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. ఇప్పటికే జనసేన నేత తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. ఏపీలోని మరికొంత మంది కాపు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం క...
సాధారణంగా ఒక బర్రె రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది. మా అంటే మూడు నాలుగు లీటర్లు ఇస్తుంది. అయితే.. కొన్ని రకాల జాతులకు చెందిన బర్రెలు అయితే 5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. కానీ.. ఈ బర్రెను చూడండి. ఏకంగా రోజుకు 26 లీటర్ల పాలను ఇస్తుంది. 26.59 లీటర్ల పాలను రోజూ ఇస్తూ రికార్డు క్రియేట్ చేసింది. ఏ బర్రె కూడా రోజూ అన్ని లీటర్ల పాలు ఇవ్వదు. కానీ.. ముర్రా జాతికి […]
ఏపీలో వచ్చే ఏడాది జూన్ లోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ(YSRCP) పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో కచ్చితంగా 175కు 175 స్థానాలు గెలవాలని వైసీపీ నేతలకు సూచించారు. ఇటీవల కుప్పుం నియోజకవర్గం నేతలతో సైతం జగన్(jagan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో కుప్పం(kuppam)లో ఏడుసార్లు గెలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ను ఓడించేందుక...