BPT: తెనాలి నుంచి పూడివాడ మీదుగా నిజాంపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు ట్రిప్పులను అదనంగా మరో రెండు పెంచాలని కోరుతూ రేపల్లె టీడీపీ కార్యాలయంలో గ్రామస్తులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన టీడీపీ నేత శివప్రసాద్ వెంటనే తెనాలి డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలకోటేశ్వరరావు, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.