NDL: ఎలాంటి జీవో లేని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1085 లష్కర్ పోస్టులు భర్తీ చేయడం దారుణమని బాధితులు ఎస్. జయన్న ఆరోపించారు. నంది కొట్కూరులో ఇవాళ GO.MS 98 బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరాయి. శ్యామల మాట్లాడుతూ.. ముగ్గురు టీడీపీ ముఖ్య నాయకులు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం దారుణమని కన్నీటి పర్యాంతమయ్యారు.