CTR: చౌడేపల్లి మండలంలో భావన మహర్షి వేడుకలను పద్మశాలి కులస్తులు ఘనంగా నిర్వహించారు. భావన మహర్షి భద్రావతి దేవిలా చిత్రపటాలను ఏర్పాటు చేసి వేద పండితులచే ప్రత్యేక పూజలు చేశారు. కుల దైవంగా భావించే పద్మశాలి కులస్తులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితులచే ఆశీర్వచనం పొందారు.