KDP: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా NTR విద్యాలక్ష్మీ ,NTR కళ్యాణలక్ష్మీ పథకాలను ప్రారంభించనుంది. ఈ పథకాల కింద డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.10 వేల నుంచి రూ.100,000 వరకు రుణం అందించబడుతుంది. NTR కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా కుమార్తెల వివాహాల కోసం, NTR విద్యాలక్ష్మీ పథకం ద్వారా పిల్లల విద్యాభ్యాసం రుణాలు పొందవచ్చు.