SKLM: పలాస నియోజకవర్గం, మందస, పలాస మున్సిపాలిటీ, వజ్రపు కొత్తూరు మండలం ప్రజలు ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు “ప్రజా దర్బార్” నిర్వహించారు. ప్రజల నుంచి 42 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను సూచించినట్లు ఆమె తెలిపారు.