కృష్ణా: రాష్ట్రంలో పేద వర్గాల సొంత ఇంటి కలలో నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం 30వ వార్డు వడ్డే వారి స్ట్రీట్లో నిర్మాణం పూర్తి చేసుకున్న పూరేటి వరలక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో PMAY పథకం కింద 1310 మంది ఎంపిక అయ్యారని తెలిపారు.