KKD: 1903 ఏప్రిల్ 3న మంగళూరులో జన్మించిన కమలాదేవి చటోపాధ్యాయ భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషి చేశారని రిటైర్డ్ ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రమణయ్య పేటలో ఇవాళ కమలాదేవి చటోపాధ్యాయ జయంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారన్నారు.