W.G: సెన్సెస్-2027లో భాగంగా మే 1 నుంచి 30వ తారీకు వరకు ఇండ్ల గణన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఉండి తహసీల్దార్ కె. నాగార్జున బుధవారం తెలిపారు. ఈ నెల 16 వతేది నుంచి ఏప్రిల్ 30వ వరకు స్వీయ గణన కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులు, కుటుంబ వివరాలను https://se.census.gov.in నమోదు చేసుకోవాలి అన్నారు.