ఉదయాన్నే 1-2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. రాత్రంతా నానబెట్టిన జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండి, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. రాత్రి నానబెట్టిన శనగల నీటిని తాగడం, శనగలను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది.