KDP: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 29వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. స్వామి వారు అమ్మవారి పుష్కరినిలో ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాలకు భక్తులు విరివిగా పాల్గొనాలని టీటీడీ అధికారులు అన్నారు.