W.G. యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ ప్రతాప్ అన్నారు. శనివారం తణుకు వెంకటేశ్వర సెంటర్లో పెంచిన గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని కోరుతూ.. సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.