నంద్యాలలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇవాళ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నంద్యాల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.