KRNL: ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, బీసీ సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల వసతి సదుపాయాల మెరుగుపై చర్చించారు. ఎంపీ సూచనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.