KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో పుష్పయాగం వైభవంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమానికి ఈ వివిధ ప్రాంతాల నుంచి 3 టన్నుల 12 రకాల పుష్పాలను, 6 రకాల పత్రాలను తెప్పించారు. వీటితో సీతారామలక్ష్మణులకు పుష్ప నీరాజనం కన్నుల పండువగా సాగింది.