VZM: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బిఆర్ నాయుడును తొలగించేలా ఆలోచన ప్రభుత్వానికి కలిగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి బజారు జంక్షన్ వద్ద గల శ్రీనివాస ఆలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.