అన్నమయ్య: ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం PGRS కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం మదనపల్లిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు.