కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ‘వికసిత్ భారత్ జీరామ్ జీ’ పనులను గ్రామ సర్పంచ్ మేడిశెట్టి ఉషారాణి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ బుధవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా 125 రోజులు పని దినాలుగా మార్చడంతో పాటు, నీటి భద్రత, రైతులకు మేలు జరుగుతుందన్నారు.