AKP: మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా విద్యను ప్రోత్సహించినట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ఇవాళ అనకాపల్లి భీముని గుమ్మం రైల్వే స్టేషన్ వద్ద జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతిరావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.