CTR: పలమనేరు గంటవూరు బీసీ కాలనీలోని తిరుపతి గంగమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు చౌడేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని.. ముక్కులు చెల్లిస్తున్నారు. ఆలయ ధర్మకర్త మురుగన్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.