KDP: ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంమని మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ అన్నారు. ఆదివారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని యర్రగుడిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి మరో రూ.50 లక్షల ఎంపీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులకు ఆయన సూచించారు.