KDP: సింహాద్రిపురంలో ఇవాళ తెల్లవారుజామున కారు బోల్తా పడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి అరటి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.