సత్యసాయి: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సుఖశాంతులు విరాజిల్లాలని ఆకాంక్షించారు. శ్రీరాముని పాలనను ఆదర్శంగా తీసుకుని CM చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.