W.G: భీమవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అన్నారు. 9 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.