ELR: ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఇవాళ సొసైటీ ఛైర్మన్ పోలిన శ్రీనివాసరావు ప్రారంభించారు. నిత్యం ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి, భక్తులకు, ప్రయాణికులకు, ఈ చలివేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.