SKLM: పాతపట్నంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ముందు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఆర్డీఓ కాపు వీధిలో డ్రాఫ్ట్ పాస్ పుస్తకాలపై సంయుక్త తనిఖీ చేశారు. ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.