CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణాంధ్ర P-4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి డీఈవో సాగర్ బాబు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈవో ధనపాల్, ఆలయ సూపరింటెండెంట్ వాసు పాల్గొన్నారు.