సత్యసాయి: సోమందేపల్లి మండలం రంగేపల్లి గ్రామంలో ఇవాళ 24 గంటల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను రాష్ట్ర సగర, ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ ప్రారంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా 24 గంటల కరెంటు లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, మంత్రి సవిత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని అమలు చేశారని అన్నారు.