VZM: డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలియుగ దైవం, ప్రపంచ పవిత్ర పుణ్య క్షేత్రంలో బి ఆర్ నాయుడు లాంటి స్త్రీ లోలుడును ఛైర్మన్గా కోనసాగించడం తిరుమల పవిత్రతను దెబ్బ దీయడమే అని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తక్షణమే తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు శ్రీనువాసరావు పాల్గొన్నారు.