NDL: దేశానికి అన్నం పెట్టే రైతన్న తన సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఎంత మాత్రం తగదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, బాబా ఫక్రుద్దీన్ విమర్శించారు. బుధవారం వారు మాట్లాడుతూ.. కొలిమిగుండ్ల మండలంలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యం బాధిత రైతులు ఈనెల 10న ధర్నా చేయడానికి సిద్ధమయ్యారన్నారు.