SKLM: రణస్థలం మండల కేంద్రంలోని డా. బీ ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి పురస్కరించుకుని మంగళవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర రావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే గొప్ప పునాది అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.