CTR: పలమనేరులో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటన సందర్భంగా బీసీ హాస్టల్ విద్యార్థులు వార్డెన్ శ్రీనివాసులు, వాచ్మెన్ మొగిలప్పపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాచ్మెన్ మొగిలప్పను బైరెడ్డిపల్లికి బదిలీ చేస్తూ డీడీ రబ్బానీ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులుకు సైతం మెమో జారీచేసినట్లు ఆయన తెలిపారు.