NLR: మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘విదేశాలలో అమ్మాయిలతో జల్సా చేసిన వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా చేశారు. చదువుకోమని విదేశాలకు పంపిస్తే స్విమ్మింగ్ పూల్లో జల్సాలు చేసిన వ్యక్తిని భావితరాల విద్యార్థులకు మార్గదర్శకంగా చేశారు. అడ్డగోలుగా దోచుకోవడం కూటమి నాయకులకు అలవాటుగా మారింది’ అని మంత్రి లోకేష్ను పరోక్షంగా వివర్శించారు.