NDL: జిల్లాలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల పనితీరును మెరుగుపరచాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి హాస్టల్పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆమె వెల్లడించారు.