KKD: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నారు. లక్ష్మీదుర్గ బెయిల్ గడువు ముగియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాక్షులను బెదిరించిన మాగంటి రాంబాబును ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిలో ఒకరు మాజీ మంత్రి అనుచరుడని తెలుస్తోంది.