VZM: ఎల్.కోట మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు పశు వైద్య శిబిరం నిర్వహించడం శుభ తరుణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్, సిబ్బంది పాల్గొన్నారు.