AKP: ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో ప్రభుత్వం నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కేజీబీవీ ప్రిన్సిపల్స్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో వ్యర్ధాల నిర్వహణను మెరుగుపరచడం వ్యర్ధాలు లేకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.