E.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. మహిళలు ఆర్ధికంగా ఎదగాలన్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లని, తద్వారా ఆ కుటుంబం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.