E.G: కొవ్వూరు నియోజవర్గంలోని దళితలకు ఉచితంగా సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, DSC కొరకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ కోరింది. ఈ మేరకు సోమవారం కొవ్వూరు రెవిన్యూ డివిజన్ అధికారిని శాఖ సభ్యులు పెనుమాక జయరాజు, కొప్పాక జవహర్, విజయానంద కుమార్ కలిసి వినతి పత్రం అందించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.