VZM: అమెరికాలో నిన్న జలపాతంలో మునిగి మరణించిన బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ ( 26 ) మృతదేహాన్ని సొంత గ్రామానికి తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులో ప్రమాదంలో మరణించడం కలిచి వేసిందన్నారు.