సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణానికి చెందిన రామలక్ష్మమ్మకు రూ. 3,90,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు. BJP నేత హరీష్ బాబు బాధిత కుటుంబ సభ్యులకు ఈ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించడంలో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.