PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ అప్పలస్వామి, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.