PPM: గంజాయి నియంత్రణలో మన్యం జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ వన్గా నిలిచిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ, ఇతర విభాగాల కృషిని అభినందించారు. విద్యాసంస్థల వద్ద మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్లు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.