NDL: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ రాజకుమారి శనివారం సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన, మ్యాపింగ్, వర్షపు నీటి నిల్వ, ప్రజల భాగస్వామ్యం కీలకమన్ని పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.